Saturday, May 18, 2024

మల్లాపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్య

spot_img

హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసారని పోలీసులు తెలిపారు.

హత్యకు గురైన వ్యక్తి బిహార్ కు చెందిన ప్రజాపతిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. హత్యకు గురైన ప్రజాపతి నాచారంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles