Saturday, May 18, 2024

ఆగస్టు 23న ముగియనున్న అమర్‌నాథ్‌ యాత్ర

spot_img

అమర్‌నాథ్‌ యాత్ర అనుకున్న సమయం కన్నా వారం ముందే ముగియనుంది. వాస్తవానికి యాత్ర ఈ నెల 31వరకు జరగాల్సి ఉన్నా.. దానిని వారం రోజులు ముందుగానే 23తోనే ముగియనుంది. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.

ఇప్పటి వరకు నాలుగు లక్షల మంది మంచు శిలాకారంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. గత కొన్ని ఏండ్లుగా అమర్‌నాథ్‌డిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

Latest News

More Articles