Monday, May 20, 2024

Madhavi

2183 POSTS
0 COMMENTS

సనాతన ధర్మాన్ని నాశనం చేస్తేనే…అంటూ మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్..!!

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం అలవాటుగా మారిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన్‌పై విషం చిమ్ముతూనే, సనాతన నిర్మూలనతో...

ఖలిస్తానీ ఉగ్రవాదులపై ఆపరేషన్‌ ముమ్మరం…5గురు టెర్రరిస్టులపై రివార్డ్ ప్రకటించిన NIA

ఖలిస్తానీ ఉగ్రవాదులపై ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది ఎన్‌ఐఏ. బుధవారం ఐదుగురు ఉగ్రవాదులకు రివార్డు ప్రకటించింది. హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండా, లఖ్‌బీర్ సింగ్ సింధు అలియాస్ లాండా గురించి ఎవరైనా సమాచారం...

బొప్పాయి తిన్న వెంటనే ఇవి తినకండి…తిన్నారో యమ డేంజర్..!!

బొప్పాయి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది (Papaya Eating Benefits). ఈ పండు కడుపుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది (Health Tips). డయాబెటిస్ నియంత్రణ, యాంటీ...

ఏడు లోకాలు అంటే ఏమిటి? అవెక్కడున్నాయి?

భూమి విశ్వానికి కేంద్రం. పురాణాలు, శాస్త్రాలలో ఏడవ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏడు సంవత్సరాలు, ఏడు రోజులు, ఏడు నెలలు, ఏడు రంగులు, ఏడు సముద్రాలు, ఏడు ఋషులు, ఏడు మాతృకలు,...

ఇంట్లో ఈ మొక్క నాటితే లక్ష్మీదేవి నట్టింట్లో నాట్యం చేస్తుందట..!!

ఇంట్లో మొక్కలు నాటడం చాలామంది శుభపరిణామంగా భావిస్తారు. దీంతో ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు మీలో సానుకూలతను తెస్తుందట. కొన్ని చెట్లు, మొక్కలను హిందూశాస్త్రంలో చాలా పవిత్రమైనవిగా భావిస్తారు....

చికెన్ షావర్మా తిని బాలిక మృతి, 42 మందికి అస్వస్థత..!!

తమిళనాడులోని మదురై జిల్లాలోని ఓ రెస్టారెంట్ లో చికెన్ షవర్మా తిని బాలిక మరణించింది, మరో 42 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు....

ఎంతకష్టపడినా ఉద్యోగం రావడంలేదా? ఈ తప్పులు చేస్తున్నారెమో చూడండి..!!

మంచి ఉద్యోగం పొందడం అంత తేలికైన పని కాదు. తీవ్రమైన పోటీ ఉన్న ఈ కాలంలో, ఇది రోజురోజుకు మరింత సవాలుగా మారుతోంది. అయితే, చాలాసార్లు, అభ్యర్థులు సెర్చ్ చేసేటప్పుడు తెలియక కొన్ని...

షుగర్ పేషంట్లు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..!!

డయాబెటిస్..అనేది ఒక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది దీని బారినపడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా...

నేడు నారీ శక్తి వందన్ బిల్లుపై చర్చ..!!

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మూడో రోజైన బుధవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం కొత్త పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ తొలి...

భారత్‎లోని ఆ ప్రాంతాల్లో పర్యటించొద్దు…కెనడా పౌరులకు ఆదేశం..!!

భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతోంది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. భారత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కెనడా ఇప్పుడు..తన పౌరులకు ప్రయాణ సలహాను జారీ చేసింది. భారత్...

Madhavi

2183 POSTS
0 COMMENTS
spot_img