Monday, May 20, 2024

Madhavi

2183 POSTS
0 COMMENTS

తులం బంగారం రూ. 75 వేలు దాటేసింది..రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పసిడి..!

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం ధరలు కలవరపెడుతున్నాయి. తాజాగా శనివారం బంగారం ధరల విషయానికి వచ్చినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 75,270...

శుభ్ మన్ గిల్ షాకిచ్చిన ఐపీఎల్ మెనేజ్ మెంట్..ఆ సంతోషమే లేదు.!

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో గుజరాత్...

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు,50 మంది మృతి..!

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బగ్లాన్ ప్రావిన్స్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా 50 మంది మరణించారు. రాజధాని కాబూల్‌ను కూడా వరద ప్రభావితం చేసినట్లు తాలిబాన్ అధికారి తెలిపారు. వరదల కారణంగా ఇళ్లు,...

గుడ్ న్యూస్..భారీగా తగ్గిన గుడ్ల ధరలు..ఎంత అంటే?

మండుతున్న ఎండలు ఓ వైపు..పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు మరోవైపు సామాన్యులను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. కొన్నిరోజులుగా తెలుగురాష్ట్రల్లో ఎండలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. అకాల వర్షం కురిసినప్పటికీ ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. పగటిపూట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి...

ఘోరరోడ్డుప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం.!

మధ్యప్రదేశ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సీహోర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దైవదర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి...

తౌడులారీలో నోట్ల కట్టలు..!

సోమవారం ఏపీలో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి దగ్గర...

తెలంగాణభవన్ లో నేడు మధ్యాహ్నం కేసీఆర్ ప్రెస్ మీట్.!

లోకసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్...

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

ఏపీలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుు ఆ రాష్ట్ర ఓటర్లంతా స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన వారంతా అక్కడికి బయలుదేరుతుండటంతో రోడ్లన్నీ రద్దీగా...

సౌదీలో మెర్స్‌ కరోనా వైరస్‌..పెరుగుతున్న కేసులు.!

సౌదీ అరేబియాలో మరో ముగ్గురికి మెర్స్ సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఒకరు మరణించారు. ఏప్రిల్ 10, 17 మధ్య,...

ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్‎కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు హతం.!

లోకసభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు...

Madhavi

2183 POSTS
0 COMMENTS
spot_img