Thursday, May 9, 2024

Madhavi

2122 POSTS
0 COMMENTS

కేరళలో మళ్లీ ‘వెస్ట్‌ నైల్‌’ఫీవర్ కేసులు..ఆ జిల్లాలకు అలర్ట్..!

కేరళలో మళ్లీ వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు నమోదు అయ్యాయాని కేరళ ప్రభుత్వం మంగళవారం తెలిపింది....

హైదరాబాద్ నగరంలో ఘోరప్రమాదం..గోడకూలి ఏడుగురు దుర్మరణం.!

మంగళవారం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ లో విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. వేసవి సమయంలో కురిసిన ఈ అకాల వర్షానికి హైదరాబాద్ లోని...

తెలంగాణ ప్రజలకు పోలీసు శాఖ హెచ్చరిక..అప్రమత్తంగా ఉండాలంటూ..!

ఎండవేడిమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా అకాలవర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడిక్కడ వరదనీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం...

కాంగ్రెస్‎పై మోదీ ఓ రేంజ్ లో కౌంటర్ ఎటాక్..!

లోకసభ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, యూపీఏ హయాంలో అన్ని కుంభకోణాలే జరిగాయంటూ బీజేపీ తీవ్ర...

హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం..!

ఉక్కపోతతో సతమతమవుతున్న నగర వాసులకు వరణుడు ఉపశమనం కల్పించాడు. మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన...

నేడు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో గులాబీ బాస్ బస్సు యాత్ర..!

లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వరుస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో...

ప్లీజ్ మా దేశానికి రండి..వేడుకుంటున్న మాల్దీవులు.!

ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన...

కుమార్తె పురుగుల మందు తాగిందని..తండ్రి ఆత్మహత్య..!

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిందని కూతురు పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్న చేసింది. తన కూతురు బతుకుతుందో లేదని ఆందోళన చెందిన తండ్రి కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ...

నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసియాత్ర .. కారణం ఇదే.!

భారతసంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్రకు బ్రేక్ పడింది. వారు వెళ్లా్లసిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్ లో సాంకేతక లోపం తల్లెత్తింది. దీంతో వీరి...

ఎండాకాలంలో గుడ్లు కచ్చితంగా తినాలి..ఎందుకో తెలుసా?

గుడ్లు పోషకాలకు పవర్ హౌస్ గా చెప్పుకుంటాం. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటాం. ఎదిగే పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు ఆహారంగా ఇవ్వాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అలాగే వేసవిలో...

Madhavi

2122 POSTS
0 COMMENTS
spot_img