Monday, May 20, 2024

Madhavi

2183 POSTS
0 COMMENTS

150ఏళ్ల నాటి మామిడి చెట్టును సందర్శించిన ఎంపీ సంతోష్ కుమార్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడు మొక్కలతో ప్రారంభమై నేడు మహోద్యమంగా సాగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో ఐదేళ్లలో మహా ఉద్యమంగా తీర్చిదిద్దారు గ్రీన్ ఇండియా సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. ఇప్పుడా ఉద్యమం...

కొన్ని గంటల్లో పెళ్లి.. చెట్టుకు వేలాడుతూ వరుడి మృతదేహం.!!

తెలంగాణలో దారుణం జరిగింది. మరికొన్ని గంటల్లో పెళ్లి ఉండగా...శుభలేఖలు పంచేందుకు వెళ్లిన వరుడు చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో జరిగింది. పూర్తివివరాల ప్రకారం..అడ్లూర్...

BREAKING : సినీపరిశ్రమలో మరో విషాదం.. ‘జైలర్’ నటుడు కన్నుమూత..!!

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గత రెండు మూడేండ్ల నుంచి ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు మరణిస్తూనే ఉన్నారు. కోవిడ్ కారణంగా కొంతమంది మరణించారు. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో మరణించారు. తాజాగా...

మాలిలో తిరుగుబాటుదారుల దాడి.. 49 మంది పౌరులతో సహా 15మంది సైనికులు మృతి.!!

ఈశాన్య మాలిలో తిరుగుబాటులు దారులు దారుణానికి తెగబడ్డారు. సైనిక శిబిరం, పౌరుల ఓడపై దాడి చేశారు. ఈ ఘటనలో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. ఈ దాడిలో పదులు...

బంగ్లా ప్రధాని వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ పాకిస్థాన్..ఏమన్నారో తెలుసా?

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చేసిన ఓ ప్రకటన హిందువులను ఆగ్రహానికి గురిచేస్తుండగా..మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఉలిక్కిపడింది. నిజానికి పాకిస్థాన్‌లో హిందువులు ఉద్దేశపూర్వకంగా అణచివేతకు గురవుతున్నారు. కానీ బంగ్లాదేశ్‌లో అలా కాదని వ్యాఖ్యానించారు....

శుక్రవారం తులసితో ఇలా చేస్తే ఐశ్వర్యం, విజయం మీ వెంటే…!!

ప్రతిహిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ప్రతిరోజూ తెల్లవారుజామున, సూర్యోదయానికి ముందు దీపం వెలిగించి పూజిస్తారు. దీనితో పాటు, తులసికి ఇష్టమైన పనులు చేస్తే, సంపదకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరమవుతాయిని చాలా...

ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే వేర్లను కూడా వదలకండి..ఎందుకో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, తప్పుడు జీవనశైలి. ఇవే కాకుండా నిద్రలేమి, డిప్రేషన్, ఆందోళన, ఆహార సంబంధిత లోపాలు కూడా అధిక BP...

షుగర్ పేషంట్స్ బీ‎కేర్ ‎ఫుల్..పొరపాటున కూడా వీటిని తినకండి..!!

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వయస్సులో సంబంధం లేకుండా ఈ వ్యాధిబారిపడుతున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాకపోయినప్పటికీ..నిర్లక్ష్యం...

దేశానికి అతిథులొస్తున్నారు..ఎవరిని ఎవరు ఆహ్వానించనున్నారో తెలుసా?

దేశ రాజధాని ఢిల్లీ జీ 20 సమ్మిట్ కు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సమ్మిట్ లో పాల్గొనే అథితుల రాక కూడా షురూ అయ్యింది. ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లికి చేరుకోనున్నారు....

జన్మాష్టమి వేడుకల్లో విషాదం, బాల్కనీ కూలి తొమ్మిదేళ్ల బాలిక మృతి..!

ముంబైలో విషాదం నెలకొంది. జన్మాష్టమి వేడుకల్లో భాగంగా దహీ హండీ ఉత్సవాల్లో నవ పిరమిడ్‌ల నిర్మాణంలో నిమగ్నమైన 124 మంది గోవిందాలు గాయపడ్డారు. వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. ముంబైలో 107 మంది,...

Madhavi

2183 POSTS
0 COMMENTS
spot_img