Thursday, May 9, 2024

Madhavi

2130 POSTS
0 COMMENTS

ఉద్యోగులకు ఎయిరిండియా షాక్..25 మంది తొలగింపు..!

25 మంది క్యాబిన్ సిబ్బందిని తొలగించింది ఎయిరిండియా ఎక్స్ ప్రెస్. మిగిలినవారు గురువారం సాయంత్రం 4గంటల్లోగా విధుల్లో చేరాలని ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది. లేదంటే వారందర్నీ కూడా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది....

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై..కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్.!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆగమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేండ్ల కాలంలో రెప్పపాటు కూడా కరెంటు పోలేదని..ఇప్పుడు ఎప్పుడు కరెంటు వస్తుందో పోతుందో అర్థం కావడం...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..రూ25లక్షల వరకు జీతం.!

నిరుద్యోగులకు శుభవార్త. ఇండిపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్టు ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులన వారు మే 24వరకు ఆన్ లైన్ ద్వారా...

కరెంట్ కోతలు, నీటి సమస్యలతో..సిటీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్:కేసీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ లో బుధవారం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి...

మరో ఐదురోజుల పాటు వర్షాలు..తగ్గిన ఉష్ణోగ్రతలు.!

రాష్ట్రంలో ఉక్కపోత తగ్గింది. నిప్పుల కొలిమిలా తయారైన రాష్ట్రానికి అకాల వర్షాలు ఉపశమనం కలిగించాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రం తడిసి ముద్దయినప్పటికీ..ప్రజలకు మాత్రం ఎండల నుంచి ఉపశమనం కలిగింది. హైదరాబాద్...

ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మంది సస్పెన్షన్..!

పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలకు హాజరుకానీ పలు విభాగాలకు చెందిన 40 మంది అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సస్పెన్సన్ వేటు వేశారు. ఎన్నికల ట్రైనింగ్ కు హాజరుకావాలంటూ ఎన్నిసార్లు...

ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఓ యువకుడు సూసైడ్.!

ప్రియురాలితో మాట్లాడుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన ఇమ్రేజ్ పటేల్ కొన్నేళ్లుగా...

ఇది కదా మ్యాచ్ అంటే..హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తు చిత్తు.!

సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయింది. ఆల్ రౌండ్ ఆటతో దుమ్మురేపింది. ప్రత్యర్థిని గల్లీ జట్టుగా మార్చేస్తూ మరో మ్యాచ్ ను ఏకపక్షం చేసింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో హైదరాబాద్...

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా రాజీనామా ..!

కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శాం పిట్రోడా రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఈరోజు ఆయన చేసిన...

IFS ఫలితాలు విడుదల..సత్తాచాటిన తెలుగు తేజాలు..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. గత ఏడాది నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు మెయిన్ పరీక్షలను నిర్వహించారు....

Madhavi

2130 POSTS
0 COMMENTS
spot_img