హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకున్నది. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ ...
నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని నిందితుడు హతమార్చాడని పోలీసులు తెలిపారు. వరుస హత్యలపై...
మహబూబ్ నగర్ జిల్లా : దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అన్నసాగర్ గ్రామంలో భూత్పురు మండల...
హైదరాబాద్: ఆదివారం జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఆయన ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అవగాహనా లేకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు...
నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల బాధ్యత చేపట్టడం జరిగిందని, 100 రోజులలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేసిన సందర్భంలో 100 రోజుల వరకు వేచి చూస్తామని...
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గత రెండు మూడు...
హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు. సోమవారం...
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య న్యూవాండరర్స్ (జోహన్నస్బర్గ్)వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన సఫారీ జట్టు 116 పరుగులకే ఆలౌట్...
జగిత్యాల జిల్లా: అప్పు తీసుకుని పారిపోయిన ఓ వ్యక్తి తండ్రి దహన సంస్కారాలను అడ్డుకున్నారు అప్పులోళ్లు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్య నగర్ ప్రాంతానికి చెందిన పుల్లూరి శ్రీకాంత్...