బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. గజ్వెల్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జరిగిన ఆర్టీసీ బస్సులు, పలు వాహనాల ధ్వంసం, అల్లర్లపై పోలీసులు పల్లవి ప్రశాంత్ పై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నాయకులవి అన్నీ అబద్ధాలే