Tuesday, May 21, 2024
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

రేప‌టి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(బుధవారం) నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని...

కొండెక్కిన కోడి ధర..కేజీ ఏంతంటే?

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. కోడి మాంసం ధర చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. రోజుకు వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతాయి. బ్రాయిలర్, బండ, ఫారం రకాలు...

మే 23 వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీలో అతి భారీ వ‌ర్షాలు

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే 23వ తేదీ వ‌ర‌కు కూడా తెలుగు రాష్ట్రాల్లో మోస్త‌రు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ...

ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం..ఐదుగురు సజీవదహనం

పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల బస్సును వేగంతో వస్తున్న...

మే 22 నుంచి పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు

మే 22 నుంచి 24వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వహిస్తామని వివరించారు....
0FansLike
3,912FollowersFollow
21,800SubscribersSubscribe
spot_img

Hot Topics