Wednesday, May 1, 2024
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

పవన్ కల్యాణ్ కు ఈసీ నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు వివరణ ఇవ్వాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ(బుధవారం)...

పవన్‌ కల్యాణ్ పై బిగ్‌బాస్‌ ఫేమ్‌ తమన్నా సింహాద్రి పోటీ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అందరి దృష్టి ముఖ్యనేతల వైపు మళ్లింది. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో హీట్ తారస్థాయికి చేరుతోంది. ఇక జనసేన అధినేత బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గంపై సర్వత్రా...

కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన రెండేళ్ల బాలుడు.!

ఏపీలో దారుణం జరిగింది. కూల్ డ్రింగ్ అనుకుని పెట్రోల్ తాగాడు రెండేళ్ల బాలుడు. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషాదకర ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని...

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు.. మూడురోజుల ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. ప్రతీఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం...

టీటీడీ భక్తులకు శుభవార్త..శ్రీవారి దర్శనం మరింత సులభం..ఎలాగంటే?

నిత్యం లక్షలాది మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజూ గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు మారుమ్రోగుతుంటాయి. కానీ శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే చాలా సమయం వేచి ఉండాల్సిందే. గంటల తరబడి క్యూలైన్స్,...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics