వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనం అందిస్తున్నారు. ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ పేరుతో రూ.20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం రైల్వే...
నేడు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయనుంది. విజయవాడలో ఉదయం 11 గంటలకు ఫలితాను విద్యాకమిషనర్ సురేశ్ కుమార్ రిలీజ్ చేయనున్నారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ...
టీడీపీ అధినేత చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని..తాను బచ్చాను అయితే..డజను మందిని పోగేసుకుని తిరుగుతున్న చంద్రబాబును ఏమనాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో జగన్ ప్రసంగించారు....
కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది...