పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల బస్సును వేగంతో వస్తున్న...
మే 22 నుంచి 24వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తామని వివరించారు....
టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల టూటౌన్...
సోమవారం ఏపీలో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి దగ్గర...
ఏపీలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుు ఆ రాష్ట్ర ఓటర్లంతా స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన వారంతా అక్కడికి బయలుదేరుతుండటంతో రోడ్లన్నీ రద్దీగా...