జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు వివరణ ఇవ్వాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ(బుధవారం)...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అందరి దృష్టి ముఖ్యనేతల వైపు మళ్లింది. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో హీట్ తారస్థాయికి చేరుతోంది. ఇక జనసేన అధినేత బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గంపై సర్వత్రా...
ఏపీలో దారుణం జరిగింది. కూల్ డ్రింగ్ అనుకుని పెట్రోల్ తాగాడు రెండేళ్ల బాలుడు. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషాదకర ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. ప్రతీఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం...
నిత్యం లక్షలాది మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజూ గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు మారుమ్రోగుతుంటాయి. కానీ శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే చాలా సమయం వేచి ఉండాల్సిందే. గంటల తరబడి క్యూలైన్స్,...