ఏపీలోని ఓ పురాతన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జి మీద ఉన్న లారీ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ భయంకర ఘటన శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురంలోని బహుదా నది మీద ఉన్న బ్రిడ్జి...
ఖమ్మం: పెళ్లి కావడం లేదని ఓ యువతి రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు కి చెందిన పి.సంధ్యాదేవి (29) కి...
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో డీఆర్ఐ అధికారులు 1.8 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో డీఆర్ఐ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కోల్...
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలకు విశాఖ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్కే బీచ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇప్పటికే సగం పనులు పూర్తి...
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను జనవరి 9 న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తామన్నారు. జనవరి...