ఈ నెల(మే) 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల(జూన్) 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మే 25న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు...
భారత రాష్ట్ర సమితి(BRS) ఆంధ్రప్రదేశ్ నూతన కార్యాలయాన్ని రేపు(ఆదివారం) గుంటూరులో ప్రారంభించనున్నారు. మంగళగిరి రోడ్డులో ఐదు అంతస్థుల భవనాన్ని పార్టీ కోసం తీసుకున్నారు. అందులో మొదటి రెండు అంతస్థులు కార్యకర్తల సమావేశ మందిరాలు....
తిరుపతి-గుంటూరు ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న ట్రైన్ శుక్రవారం రాత్రి తిరుపతిలో 7.30 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది.. కానీ ఓ గంట ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. అలా...
మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఇవాళ (శుక్రవారం) తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్లో 10 ఎకరాల...
కరెంటు షాక్ తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన ఇవాళ(శుక్రవారం) చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకొండమారిలో జరిగింది. నీటి సంపులో దిగిన నలుగురు విద్యుత్ షాక్ కు గురయ్యారు. వీరిలో ముగ్గురు...