టెక్ దిగ్గజం ఒరాకిల్ లో మరోసారి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఈ సంస్థ హెల్త్ విభాగంలో లేఆఫ్లు ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని జాబ్ ఆఫర్లు కూడా వెనక్కి తీసుకున్నట్లు సమాచారం....
కొంతకాలంగా ఓటీటీ వేదికలు క్రీడా ప్రసారాలు చేస్తున్నాయి. లేటెస్టుగా డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో ఆసియా కప్ తో పాటు పురుషుల వన్డే వరల్డ్ కప్ టోర్నీలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి....
హైదరాబాద్: 9 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, పాలనా దక్షత గురించి అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయని, పదో సంవత్సరంలో అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో...
జీఎస్టీ వసూళ్లు 1.57 లక్షల కోట్లు దాటాయి. మే నెలకు సంబంధించి రూ.1,57,090 కోట్లు( గతేడాది కంటే 12శాతం అధికం(రూ.1,40,885 కోట్లు)) వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇందులో సీజీఎస్టీ కింద...
హైదరాబాద్: జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఉదయం 10.42 గంటలకు చేపట్టిన ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్...