Sunday, May 19, 2024
Homeబిజినెస్

బిజినెస్

త్వరలో పెరగనున్న మొబైల్ రీఛార్జ్ రేట్లు

భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విఠల్ వినియోగదారులపై భారం పడనున్నట్లు  తెలిపారు. మరికొద్ది రోజుల్లో మొబైల్ ఛార్జీలను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని సీఈఓ చెప్పారు. ప్రస్తుతం ప్రతి కస్టమర్ పై ఎయిర్...

తులం బంగారం రూ. 75 వేలు దాటేసింది..రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పసిడి..!

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం ధరలు కలవరపెడుతున్నాయి. తాజాగా శనివారం బంగారం ధరల విషయానికి వచ్చినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 75,270...

ఫోన్ పే బంపర్ ఆఫర్..ఫ్రీగా రూ.2వేలు..పూర్తి వివరాలివే.!

గతంతో పోల్చితే ఇప్పుడు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యూపీఐ సేవలు అందించే గూగుల్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు కస్టమర్ల కోసం పలు...

ఎయిరిండియాకు ఝలక్..మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఉద్యోగులు.!

ఎయిరిండియాకు ఝలక్ ఇచ్చారు ఉద్యోగులు. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమానాల సేవలు నిలిపోయినట్లు తెలుస్తోంది. సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణాలతో సెలవు పెట్టడమే దానికి...

ఎయిరిండియాలో ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే..!

ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం టాటా గ్రూప్ అధీనంలో ఉంది. టాటాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు....
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics