హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఈ విద్యాసంవత్సరంలో 16,296 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఇందులో సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో 4,959 సివిల్,...
హైదరాబాద్ : ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అందులో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆయా కాలేజీల్లో ప్రవేశపెట్టనున్న కోర్సుల...
హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. పేపర్-1, పేపర్-2కు కలిపి మొత్తం 4.78 లక్షల దరఖాస్తులు అందాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.
పేపర్-1కు 2,69,557 లక్షల...
ఖమ్మం: ఖమ్మం డి.పి.ఆర్.సి సమావేశ మందిరంలో అగ్నివీర్ ర్యాలీ( ఆర్మీ రిక్రూమెంట్) పై జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, రిక్రూట్మెంట్ ఆఫీసర్ కన్లల్ కోలోనెల్ కీట్స్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ ...
హైదరాబాద్: నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్టు, 29, 30 తేదీల్లో జరగాల్సి ఉంది.
గ్రూప్-2...