హైదరాబాద్: కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోరం మాల్ ఫ్లై ఓవర్ కింద భార్య మున్నీ బేగంను భర్త సాదిక్ అలీ రాళ్లతో కొట్టి చంపాడు. సాదిక్ అలీ మద్యం మత్తులో భార్యను...
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. దీనిని అదునుగా భావించిన వేములవాడ పట్టణంలోని సాయినగర్ కు చెందిన పత్రి గణేష్, మంచిర్యాల...
లవర్స్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కూకట్పల్లిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలంలోని గొల్లవానితిప్పకు చెందిన శ్యాం, జ్యోతిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. వీరిద్దరూ కొన్ని రోజుల...
నవమాసాలు మోసి, జన్మనిచ్చిన ఇద్దరు కొడుకులను కన్నతల్లే చంపిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో శనివారం జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ శ్రీను నాయక్ తన...