రంగారెడ్డి జిల్లాలో భయంకర ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇంటి యజమానురాలు అస్మతి కుమారి వంట...
మెదక్ జిల్లా చేగుంట హైవే బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెస్ అండ్ కంపెనీ బస్సు యూటర్న్ చేసుకుంటున్న క్రమంలో ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో...
రంగారెడ్డి: రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, నార్సింగీ, శంషాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి.. మూడు ఇండ్లలో క్రికెట్...
అపార్ట్మెంట్ మీద నుంచి దూకి ఇంటర్ విద్యార్థి చనిపోయిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా ఉండే శాంతకుమారి.. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది....
ఝార్ఖండ్ హజారీబాగ్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో తెలంగాణకు చెందిన మైనింగ్ అధికారి వీరగంధం శరత్బాబు(60)ను గుర్తు తెలియని కొందరు దండగులు కాల్చిచంపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత, మాజీ ఎంపీ సీఎం రమేశ్కు...