హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, రైతులు సహా సమస్త వృత్తులు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనిక...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ ఒక్కరోజే ఆలయానికి రూ. 39,56,427...
ఇటీవల తిరుమల ఘాట్ రోడ్ లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇవాళ (శుక్రవారం) కూడా ప్రమాదం జరిగింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చివరి మలుపు దగ్గర ఓ కారు రెయిలింగ్ ను ఢీకొట్టింది....
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం దగ్గర ఆవరణలో చెట్టు కూలి ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గత నాలుగు రోజులుగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల...
హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు. విగ్రహం తయారీ మొదలు.. నిమజ్జనం వరకు భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. అటువంటి భారీ గణేషుడి విగ్రహ ప్రతిష్టాపనకు అంకురార్పణ జరిగింది. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకొని...