Sunday, May 12, 2024
Homeఆధ్యాత్మికం

ఆధ్యాత్మికం

బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. 60 ఏండ్లు దాటిన వారికి రూ. 5 వేల భృతి

శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్స‌వ కార్య‌క్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి,...

ఆర్య వైశ్యులు వ్యాపారాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. శ్రీశైలంలో తెలంగాణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో...

బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలంటే గతంలో ఎవరూ పట్టించుకోలేదు

హైదరాబాద్‎లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆషాఢ మాసం బోనాలు, మహంకాళి జాతర తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమని ఆయన అన్నారు. బోనాల ఏర్పాట్లపై మంత్రి...

కొండపై భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. SSD టోకెన్లు లేని సర్వదర్శనం భక్తుల దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. దీంతో టీటీడీ కీలక...

26 నుంచి గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఈ నెల(మే) 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల(జూన్) 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మే 25న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics