సాంకేతిక యుగంలో మనమందరం జీవిస్తున్నాము...ప్రపంచం మొత్తం ఆవిష్కరణ లు, సాంకేతికత తో ఎంతో ఆసక్తికరంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ రాయదుర్గం లోని టి హబ్ లో తెలంగాణ రాష్ట్ర రోబోస్టిక్స్ ఫ్రేమ్...
మణిపూర్ రాష్ట్రంలో తలెత్తిన శాంతి భద్రతల పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని తెలంగాణా వాసులను సురక్షితంగా హైదరాబాద్ కు తరలించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమార్ నేడు అభినందించారు....
హైదరాబాద్ : బేగంపేట ధనియాల గుట్టలోని శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద 4 ఎకరాల్లో రూ. 8.54 కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్...
హైదరాబాద్ : రేపు 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 3-11వ తేదీల మధ్య 10వ తరగతి...
హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పథకం రచించిన 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఇందులో భోపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ కు చెందిన 5మంది ఉన్నారు. మధ్యప్రదేశ్,...