అర్హులు అయిన వికలాంగులకు విల్ చైర్స్ పంపిణి చేయడం తో పాటు.. అర్హత కలిగి ఉన్న వారికి ల్యాప్ టాప్ లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దివ్యాంగుల, సీనియర్...
వచ్చే నెల(జూన్)లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసిఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ( శుక్రవారం)...
మెదక్ జిల్లా: కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర ...
చెరువులో పడ్డాడనుకున్న వ్యక్తి.. పక్కనే ఉన్న మ్యాన్ హోల్లో శవమై తేలిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ సమీపాన ఉన్న మంగళవాని చెరువులో సంతోష్ అనే...
బుద్ధ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుని విగ్రహం వద్ద జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,...