Friday, May 17, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

మ‌రో మ‌హ‌మ్మారి.. కోవిడ్-19 క‌న్నా ప్ర‌మాద‌క‌రం.. డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

మ‌రో మ‌హమ్మారి రాబోతుందని, అది కోవిడ్ 19 కంటే ప్రమాదకరమని, దానిని ఎదుర్కొనేంద‌కు ప్ర‌పంచం సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్  టెడ్రెస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ హెచ్చరించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్‌-19...

అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర.. 19 ఏళ్ల తెలుగు సంతతి యువకుడి అరెస్ట్..!

హైదరాబాద్:  అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో కందుల సాయి వర్షిత్ అనే ఓ తెలుగు సంతతి యువకుడు అరెస్టయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్‌హౌస్‌ పరిసరాల్లోకి...

కాళేశ్వరంపై అమెరికన్ సివిల్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ మరియా ప్రశంసలు

కాళేశ్వరం ప్రాజెక్టుకి అవార్డు అందించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ మరియా సి లెమన్ ప్రాజెక్టు పైన ప్రశంసలు కురిపించారు. అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ప్రతినిధులు ప్రపంచంలోనే...

75 ఏండ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు..!

దేశ విభజన సమయంలో విడిపోయిన ఆ తోబుట్టువులు దాదాపు 75 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. దీనికి సిక్కుల పవిత్ర స్థలమైన ఖర్తార్‌పూర్‌ కారిడార్‌ వేదికైంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లో ఉంటున్న మహేందర్‌ కౌర్‌...

మయన్మార్‌లో స్వల్ప భూకంపం

మయన్మార్‌లో సోమవారం ఉదయం 8.15 గంటలకు స్వల్ప భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. కాగా,...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics