Sunday, May 19, 2024
Homeజాతీయం

జాతీయం

తెలంగాణలో ప్రారంభమైన లోకసభ ఎన్నికల పోలింగ్.!

తెలంగాణలో లోకసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ షురూ అయినప్పటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు...

మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ పరిస్థితి విషమం.!

కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఈమధ్యే అనారోగ్యంతో మణిపాల్ అసుపత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోశ...

 తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఇవాళ(శనివారం) సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. కొద్ది రోజులుగా హోరెత్తిన ప్రచారాలు మూతపడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగో విడత పోలింగ్ జరగనున్న పలు రాష్ట్రాల్లో ప్రచారం...

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ నేవీ

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు భారత నావికాదళం గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీర్ పోస్టుల నియామక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ పూర్తి చేసిన అన్ మ్యారీడ్ మేల్, ఫిమేల్ అభ్యర్థులు దరఖాస్తులు...

లక్నోలో నడిరోడ్డుపై తుపాకీతో ఓ యువతి డ్యాన్స్

సోషల్ మీడియా ద్వారా డబ్బుతో పాటు గుర్తింపు సంపాదించుకోవాలని కొందరు రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. ట్రెండింగ్ లో నిలిచేందుకు, ఫాలోవర్లను పెంచుకొనేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో సిమ్రన్...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics