Friday, May 17, 2024
Homeజాతీయం

జాతీయం

రేపు కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికలు

రేపు(బుధవారం) కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం గం. 7.00ల నుంచి సాయంత్రం గం. 6.00ల వరకు ఎన్నికలు కొనసాగనున్నాయి. ఉదయం...

సీబీఐ, ఈడీల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణాది ప్రాంతాన్ని అవమానించేలా ‘సౌత్‌ గ్రూప్‌’ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని...

కాగితాల్లోనే ‘ఢిల్లీ మద్యం’ అవినీతి.. ఆధారాలెక్కడ? ఈడీని నిలదీసిన న్యాయస్థానం

హైదరాబాద్‌: ‘ఢిల్లీ మద్యం పాలసీ’లో అసలు కుంభకోణం అంతా భోగస్ అని మరోసారి తేలింది. కాగితాల్లోనే ‘ఢిల్లీ మద్యం’ అవినీతి కనిపిస్తోందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్‌అవెన్యూ కోర్టు నిలదీసింది. ఈ...

ముగిసిన కర్ణాటక ఎన్నికల ప్రచారం..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం గం.7.00ల నుంచి సాయంత్రం గం.6.00ల వరకు పోలింగ్ ఉండగా.. ఈ నెల 13వ తేదీన ఓట్ల...

కూలీలపై కూలిన విమానం.. ముగ్గురు మృతి

రాజస్థాన్‎లో భారత ఫైటర్ జెట్ విమానం కూలిపోయింది. ఎయిర్‎ఫోర్స్‎కు చెందిన ఎయిర్​ క్రాఫ్ట్​ మిగ్​-21 హనుమాన్‌ఘఢ్ జిల్లాలోని బహ్లోల్‌నగర్‎లో నివాసాలపై కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి కూడా...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics