Friday, May 17, 2024
Homeజాతీయం

జాతీయం

మన్‌కీ బాత్‌ వినలేదని విద్యార్థులకు జరిమానా!

బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు దిగజారిపోతుంది. మోడీ ‘మన్‌కీ బాత్‌’ ప్రోగ్రాం వినలేదని విద్యార్థులకు ఏకంగా ఫైన్ విధించారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 830 కోట్ల ఖర్చుతో ‘మన్‌కీ బాత్‌’నిర్వహించారు....

ఎన్నికల కోసం మరో మతచిచ్చుకు తెరలేపిన బీజేపీ..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకొన్న బీజేపీ.. తనదైన విద్వేష కుతంత్రాలకు తెరలేపింది. బీజేపీకి ఓటమి తప్పదని పలు మీడియా, ఇతర సంస్థల సర్వేలు తేల్చడంతో.. ఎలాగైనా గట్టెక్కేందుకు తన ఒరలోని...

పేపర్ లీక్ చేసిన ఆ దుర్మార్గుడికి సన్మానం చేస్తారా? దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ బీజేపీ

హనుమకొండ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సూచన మేరకే ఓ బీజేపీ దుర్మార్గుడు టెన్త్ పేపర్ లీక్ చేశాడని, పేపర్ లీక్ చేసిన ఆ దుర్మార్గుడికి సన్మానం చేస్తారా..? అని మంత్రి కేటీఆర్...

రోడ్డుపై అకారణంగా వ్యక్తులను చితకబాదిన బీజేపీ మంత్రి..వీడియో వైరల్!

బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో సిగ్నల్ దగ్గర అకారణంగా వ్యక్తిని చితకబాదిన బీజేపీ మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 2న రిషికేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ నేగి, తన...

‘చెత్త డంపింగ్ ’ వివాదంలో ఆరుగురి హత్య

పదేళ్ల క్రితం రెండు వర్గాల మధ్య తలెత్తిన 'చెత్త డంపింగ్‌ '' వివాదం  ఆరుగురి  హత్యకు కారణమైంది. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లోని...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics