Sunday, May 19, 2024
Homeజాతీయం

జాతీయం

ఆ ఎముకలు, వెంట్రుకలు శ్రద్ధావాకర్‌వే..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్‌ హత్య కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఢిల్లీలోని మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలు, వెంట్రుకలు శ్రద్ధావాకర్‌వేనని నిర్ధారణ అయ్యింది. శ్రద్ధావాకర్‌విగా...

ఢిల్లీ గంగారం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఢిల్లీ గంగారం ఆసుపత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలుస్తోంది. డాక్టర్లు సోనియాకు పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అస్వస్థతకు గురైన సోనియా కొన్ని...

రైల్వే లో 7914 అప్రెంటిస్ పోస్టులు

రైల్వే శాఖ వివిధ జోన్లలో 2023-2024 గాను దాదాపు 7914 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. వీటిని వివిధ జోన్లలో ఫిల్ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు...

బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ

బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ కు కేంద్రం భద్రత పెంచింది. ఆనంద్ బోస్ పై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో కేంద్రం ఆయనకు జెడ్‌ ప్లస్‌...

మద్యం మత్తులో కారుతో ఏఎస్ఐ బీభత్సం. నలుగురికి గాయాలు

ఢిల్లీలో ఓ ఏఎస్ఐ తాగిన మత్తులో బీభత్సం సృష్టించాడు. ఫుల్ గా తాగి డ్రైవింగ్ చేయటమే కాకుండా దాదాపు ఆరు వాహనాలను ఢీకొట్టాడు. ద్వారాక ప్రాంతంలో ఓ రెడ్ సిగ్నల్ వద్ద ఆగి...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics