ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై వేధింపులకు పాల్పడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్కు జాతీయ మహిళా కమిషన్ ఇవాళ(గురువారం) సమన్లు జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు...
కేరళలో హెపటైటిస్ A వైరస్ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 12మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది...
జమ్మూకశ్మీర్లో ఇవాళ(గురువారం) ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టులపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్ధర్...
కుర్కురే తో తలెత్తిన గొడవ భార్యాభర్తల జీవితంలో చిచ్చుపెట్టింది. కుర్కురే ప్యాకెట్ కొనివ్వలేదని భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు.. భర్తకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ కుర్ కురే జరిగిన...
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లు, ఆసుపత్రులు, ఎయిర్పోర్ట్స్ టార్గెట్ గా చేసుకుని బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన...