ఎంతో సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన వెళ్లిన విద్యార్ధులు ప్రమాద వశాత్తు జరిగిన కారు ప్రమాదంలో చనిపోయారు. విద్యార్థుల విహారయాత్ర వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ముస్సోరి...
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్...
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ రాజ్ భవన్ లోకి ప్రవేశించే వ్యక్తులపై ఆంక్షలను విధించారు. పోలీసులు, ఆర్థిక శాఖ మంత్రి చంద్రిమా భట్టాచార్య రాజ్ భవన్ లోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు...
జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తర్వాత సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చుతామంటూ ఆశ చూపి, ఓటర్ల పేర్లను ప్రైవేటుగా నమోదు చేసుకోవడాన్ని వెంటనే...
కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు ఇటీవల ఆ టీకా తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ ఒప్పుకుంది. దీంతో భారత్లో కీలక పరిణామం జరిగింది. కరోనా టీకా తీసుకున్న వారికి...