వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు,14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిరంజన్ రెడ్డి. అంతేకాదు అందులో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలన్నారు....
రాష్ట్రంలో మే నెలంతా పరీక్షల బిజీ షెడ్యూల్ నమోదైంది. 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఏడు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు...
అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు సంభవించిన నష్టాలపై డా.అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్...
సఫాయన్న నీకు సలాం’ నినాదంతో పారిశుధ్య కార్మికులను కృషిని గుర్తిస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలను సీఎం...
జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వాటర్ కన్వర్జేషన్, ఉత్తమ ఎస్టీపీ లాంటి వాటిని గెలుచుకోగా.. తాజాగా మరొక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలు...