ఇప్పుడు జరగనున్న ఎన్నికలు తెలంగాణ భవిష్యత్, తలరాతను మార్చే ఎన్నికలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారని...
రాష్ట్రంలో మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరుస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెరకు రైతులను మోసం చేస్తోందని విమర్శించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో నిర్వహించిన...
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 15 జిల్లాలుగా పునర్విభజన చేస్తే రాష్ట్రం అగ్నిగుండం మారుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ(...
టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు అధికారులు. పరీక్ష సమయానికి గంటన్నర ముందే ఎగ్జామ్...
కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఇవాళ( శుక్రవారం)...