హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్...
గొల్ల, కురుమల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో యాదవ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు నిర్మాణ పనులు...
సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తున్నామని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను...
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసులుబాటు ఉన్నదని...
దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్గా మారిందని జార్ఖండ్ పాత్రికేయులు ప్రశంసించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రం...