ముంబయి: దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముంబయిలోని ప్రముఖ జీఎస్బీ సేవా మండల్ ‘మహాగణపతి’ ఈ ఏడాదీ వార్తల్లో నిలిచింది. ఇక్కడి విఘ్నేశ్వరుడి విగ్రహానికి ఏకంగా 66.5 కిలోల బంగారం, 295...
ప్రస్తుత కాలంలో మనకుండే టెన్షన్లు, బిజి లైఫ్తో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అయినా సరే మన వంతుగా ఆరోగ్యంగా ఉండటం కోసమే ప్రయత్నిస్తుంటాం. అయితే చాలా మంది ఎదుర్కునే సమస్య జుట్టు...
బరాత్లో కానీ, ఏదైనా ఉత్సవాల్లో కానీ డ్రమ్స్ మంచిగా వాయిస్తే వారికి డబ్బులు ఇస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం వందలు కాదు, వేలు.. లక్షల్లో నోట్ల వర్షం కురిపించారు. ఈ ఘటన...
ఈ కాలం మహిళలు పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. అందుకే చాలామంది ఒకరిద్దరు పిల్లల్ని కనడానికి కూడా చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ, ఓ మహిళ మాత్రం ఏకంగా 12 మంది పిల్లలకు జన్మనిచ్చింది....
పిల్లల్ని కనేది తల్లి అయినా.. గుండెల మీద పెట్టుకొని పెంచేది మాత్రం తండ్రి. ప్రతి తండ్రికి కూతురుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అందుకే కూతురు కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. అందుకే ఒక్కొక్కరు...