శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైంది. నూతన ఆలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట ఘట్టాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వెంట (LAC) భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు నినాదాలు చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇది కూడా చదవండి: కార్పొరేటర్లు మనసు మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవు