Saturday, May 18, 2024

చైనా సైనికుల నోట ‘జై శ్రీరామ్‌’ నినాదాలు

spot_img

శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామమందిర  నిర్మాణం కల సాకారమైంది. నూతన ఆలయంలో బాల రాముడి  ప్రాణప్రతిష్ట ఘట్టాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వెంట (LAC) భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు నినాదాలు చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: కార్పొరేటర్‎లు మనసు మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవు

Latest News

More Articles