Sunday, May 19, 2024

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సంతాపం

spot_img

హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికు మాతృవియోగం కలిగింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి తల్లి పద్మమ్మ (92) మృతిచెందారు. పద్మమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Latest News

More Articles