Friday, May 3, 2024

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

spot_img

సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోకసభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి చేరబోతున్నారని అన్నారు. ఒక ఏడాది కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేట్లు కనిపించడంలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు కూడా రావన్నారు. సర్వే రిపోర్టులు చూసి రేవంత్ రెడ్డి భయంతో వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. నారాయణపేట సభలో రేవంత్ రెడ్డి భయపడ్డారన్నారు కేసీఆర్.

ఇది కూడా  చదవండి: సీఎం రేవంత్ కు ఎన్నికల కమిషన్ షాక్..! 

Latest News

More Articles