దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత బంధు లబ్ధిదారుల ధర్నా నిర్వహించారు. నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కొనసాగించాలని, దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో పవన్ కళ్యాణ్ కంటతడి.. అసలేం జరిగిందంటే ?