పలువురు సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్ కు ఓటు వేసేందుకు భార్య సురేఖ, కుమార్తె శ్రీజతో కలిసి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి క్యూలో నిల్చుని.. ఓటు వేశారు.
ఇది కూడా చదవండి: ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ సినీ నటులు