Sunday, May 19, 2024

రూ.500కే గ్యాస్ సిలిండర్.. మొదట మొత్తం ధర చెల్లించాల్సిందే

spot_img

రూ.500 కే గ్యాస్ సిలిండర్ పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి నగదు బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం సిలిండర్ తీసుకునేప్పుడు మొత్తం ధర( ప్రస్తుతం ఉన్న ధర రూ.955) చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. ఆ తర్వాత రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.ఇది తెల్లరేషన్ కార్డు ఉండి..ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కీమ్ ఈనెల 27 న ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి: గుండెపోటుతో మైదానంలో కన్నుమూసిన కర్ణాటక మాజీ క్రికెటర్

Latest News

More Articles