Saturday, May 18, 2024

మంత్రి గంగుల కమలాకర్ కు పితృ వియోగం

spot_img

మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇవాళ(బుధవారం) సాయంత్రం గుండె పోటుతో చనిపోయారు. క్రిస్టియన్ కాలనీ లోని స్వగృహంలో మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న గంగుల కమలాకర్ కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు, అందులో మంత్రి గంగుల చిన్న కుమారుడు. తండ్రి మృతితో మంత్రి గంగుల ఇంట విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Latest News

More Articles