Wednesday, May 22, 2024

ఓటు వేసిన ఎంపీ సంతోష్ కుమార్

spot_img

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: సిద్దిపేటలో ఓటు వేసిన మంత్రి హ‌రీష్‌రావు దంపతులు

Latest News

More Articles