Sunday, May 19, 2024

తిరుపతిలో రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

spot_img

తిరుపతిలో భారీ విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ(శనివారం)ఎల్లమంద ఉస్తికాయల పెంట రోడ్ లోని ఎల్లమంద క్రాస్ దగ్గర .. రెండు కోట్ల రూపాయల విలువ గల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు.. రవాణా చేస్తున్న 9 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి మూడు ఇన్నోవా కార్లు, ఒక హోండా కారు, ఒక బొలేరో పికఅఫ్ వాహనం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Latest News

More Articles