Monday, May 20, 2024

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన.. సంతాన్ మృతి.!

spot_img

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన ఖైదీ సంతాన్ మృతి చెందాడు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోఆయన తుదిశ్వాస విడిచారు.మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సంతాన్ చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: కామారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొట్టిన బైకు..ఇద్దరు దుర్మరణం.!

Latest News

More Articles