Friday, May 3, 2024

కామారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన బైకు.. ఇద్దరు దుర్మరణం.!

spot_img

కామారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. పిట్లం మండలం అన్నారం కలాన్ దగ్గర మంగళవారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు చెట్టును ఢీకొనడంతో బైకు పై ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మృతులు సిద్ధాపూర్ తండాకు చెందిన కిషన్, నవాయిసంగ్ గా గుర్తించారు పోలీసులు. కిషన్, సవాయిసింగ్ మంగళవారం ఓ పెళ్ళికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 2 సరికొత్త బైకులు..!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త, తగ్గిన ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు.!

Latest News

More Articles