టీఎస్ ఆర్టీసీ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను రాష్ట్ర రావణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు...
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో 7.35 కోట్లతో నూతనంగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంబించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో...
ఖమ్మం నగరం 17వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలవకట్టపై నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన GO.No.58&59 ద్వారా మంజూరైన పట్టాలను అందజేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి...