హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జెరిగింది. ఈ సమావేశానికి హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా...
ఖమ్మం జిల్లా: దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూప్డ్ పార్కింగ్ సౌకర్యం కలిగిన కలెక్టరేట్ ఖమ్మం కలెక్టరేట్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతోనే తెలంగాణ రాష్ట్రం అనేక...
ఖమ్మం జిల్లా: ఖమ్మం చెరువుల పండగ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరులో చెరువుల పండుగ ఘనంగా జరుగుతుందన్నారు. చెరువుల మీద మన జీవనం...
ఖమ్మం జిల్లా: ఖమ్మం పోలీసులు భారీ జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఒకేరోజు 150 కంపెనీలను తీసుకొచ్చి 8200 ఉద్యోగాలు కల్పించడం నిజంగా అభినందించదగిన అంశమన్నారు....