నిజామాబాద్ నగరంలోని బోర్గాం కమాన్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవిలు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే లు బాజీ రెడ్డి...
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ బోనాల పోస్టర్ ని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించింది. భారత జాగృతి ఆధ్వర్యంలో జూలై 15న ఉదయం 10.00 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిర్ లో ప్రారంబం అయింది....
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఏర్పడ్డ మీడియా ఛానల్స్ కి మద్దతుగా నిలవాలని...
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్...
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ భారత జాగృతి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రోద్యమంలో క్రియాశీలకంగా వ్యవహారించింది. భారత జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారి నిర్ణయం...